Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారులో మూడు ముళ్లు.. మైకులో మంత్రాలు.. సిద్ధిపేటలో వెరైటీ మ్యారేజ్

Webdunia
సోమవారం, 17 మే 2021 (17:18 IST)
కరోనా వైరస్ నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా పెళ్ళిళ్లు జరిగిపోతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా మాస్క్ ధరించటం… భౌతిక దూరం పాటించటం…శానిటైజర్‌తో చేతులు శుభ్ర చేసు కోవటం వంటివి ఇప్పటికే అందరూ పాటిస్తున్నారు. 
 
తాజాగా కరోనా వేళ పెళ్లి చేసుకున్న జంటకు…ఒక పురోహితుడు దూరం పాటిస్తూ కారులో కూర్చుని మైక్ లో మంత్రాలు చదువుతూ వివాహ తంతు ముగించిన ఘటన సిధ్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కోహెడకు చెందిన సటికం భాగ్య- మల్లేశం దంపతుల కుమార్తె సౌమ్య వివాహం తంగళ్లపల్లికి చెందిన కృష్ణమూర్తితో కోహెడలో ఆదివారం జరిగింది. ఈ వివాహాన్ని పురోహితుడు ప్రసాద్‌రావు శర్మ.. మండపానికి వచ్చి కారులో వచ్చి…దురంగా కారులోనే కూర్చుని మంత్రాలు చదివి కార్యక్రమాన్ని నిర్వహించారు. 
 
మైక్‌ ద్వారా అన్నీ వివరంగా చెపుతూ కళ్యాణ వేదిక పై వధూవరులతో కార్యక్రమం జరిపించగా వరుడు వధువు మెడలో తాళి కట్టాడు. మొత్తానికి కరోనా వేళ చిత్ర విచిత్రాతి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైసూర్ సబ్బుకు ప్రచారకర్తగా తమన్నా అవసరమా? కర్నాటకలో సెగ!!

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments