Webdunia - Bharat's app for daily news and videos

Install App

పందుల వేటకు తయారు చేసిన నాటుబాంబు : పేలి ఒకరికి గాయం

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (12:43 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఓ నాటుబాంబు పేలింది. దీంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బాన్సువాడ మండలంలోని కోనాపూర్‌లో అడవి పందుల వేట కోసం తయారు చేసిన నాటు బాంబు ఒక్కసారిగా పేలింది. 
 
ఈ పేలుడుతో కుల్దీప్‌సింగ్‌ అనే వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రుడిని దవాఖానాకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుల్దీప్‌ సింగ్‌ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments