Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం గేట్ వద్ద చిరుత

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (22:06 IST)
శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం గేట్ దగ్గర అర్ధరాత్రి చిరుతపులి హల్ చల్ చేసింది. ఈ దృశ్యాలను ఎస్.పి.ఎఫ్ సిబ్బంది గమనించి వారి దగ్గర ఉన్న సెల్ ఫోన్‌లో బంధించారు.  
 
చిరుతను చూసిన సెక్యూరిటీ సిబ్బంది, రాత్రి విధులు నిర్వహిస్తున్న జలవిద్యుత్ కేంద్రం ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. 
 
అయితే ఇప్పటికి అదే ప్రాంతంలో రెండుసార్లు చిరుతపులి సంచరించడం.. దగ్గరలోనే అటవీప్రాంతం ఉండటంతో సెలలు దగ్గర చిరుతలు నీళ్లు తాగడానికి వస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
 
చిరుతపులి ఇప్పటికే రెండు మూడుసార్లు వచ్చినా ఎవరిపై దాడి చేయలేదు. అయినా అధికారులు మాత్రం రాత్రి సమయంలో విధులు నిర్వహించే సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments