Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి నాగార్జునకొండకు లాంచీలు

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (09:09 IST)
ప్రపంచ పర్యాటకకేంద్రమైన నాగార్జునకొండకు బుధవారం నుంచి లాంచీలు నడపనున్నారు. కరోనా నేపథ్యంలో రెండునెలల క్రితం కేంద్రపురావస్తుశాఖ దేశంలోని అన్ని మ్యూజియంలు, పురాతన కట్టడాలను మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది.

పర్యాటక కేంద్రాలైన నాగార్జునకొండ, అనుపు ప్రాంతాలకు పర్యాటకులను అనుమతించలేదు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కేంద్ర పురావస్తుశాఖ అనుమతులతో నాగార్జునకొండ, అనుపు ప్రాంతాలను పర్యాటకులు సందర్శించేందుకు అనుమతి వచ్చినట్లు పురావస్తుశాఖ కన్జర్వేటివ్‌ అసిస్టెంట్‌ వెంకటయ్య తెలిపారు.

రాష్ట్రప్రభుత్వం ఈనెల 20వరకు లాక్‌డౌన్‌ విధించడంతో పర్యాటకులు కొన్ని రోజులు వేచి ఉండక తప్పదు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments