Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారుణం, మహిళను కత్తులతో పొడిచి చంపుతుంటే వీడియోలు తీస్తూ చోద్యం చూశారు

Webdunia
బుధవారం, 8 జులై 2020 (14:37 IST)
తెలంగాణలోని వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్దారంలో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే కొందరు వ్యక్తులు ఓ మహిళపై కత్తులతో దాడి చేస్తూ పొడిచేశారు. ఈ ఘటనను అడ్డుకోవాల్సిందిపోయి అక్కడే వున్న కొందరు వ్యక్తులు తమ సెల్ ఫోన్లలో వీడియోలు తీసారు. 
 
వివరాల్లోకి వెళితే, బుద్దారంలోని రెండు కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా భూవివాదం నడుస్తూ వుంది. భూమి విషయమై ఈరోజు మరోసారి గొడవపడి మాటామాట పెరిగింది. దీనితో అనంతరావుతో పాటు ఆమె భార్య రత్నమ్మపై అర్జున్‌రావు, శేషమ్మ అనే వ్యక్తులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. రత్నమ్మ పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం గాయపడినవారిని హైదరాబాద్‌కు‌ తరలించారు. కాగా ఈ దారుణానికి పాల్పడ్డవారిని పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments