Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారుణం, మహిళను కత్తులతో పొడిచి చంపుతుంటే వీడియోలు తీస్తూ చోద్యం చూశారు

Webdunia
బుధవారం, 8 జులై 2020 (14:37 IST)
తెలంగాణలోని వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్దారంలో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే కొందరు వ్యక్తులు ఓ మహిళపై కత్తులతో దాడి చేస్తూ పొడిచేశారు. ఈ ఘటనను అడ్డుకోవాల్సిందిపోయి అక్కడే వున్న కొందరు వ్యక్తులు తమ సెల్ ఫోన్లలో వీడియోలు తీసారు. 
 
వివరాల్లోకి వెళితే, బుద్దారంలోని రెండు కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా భూవివాదం నడుస్తూ వుంది. భూమి విషయమై ఈరోజు మరోసారి గొడవపడి మాటామాట పెరిగింది. దీనితో అనంతరావుతో పాటు ఆమె భార్య రత్నమ్మపై అర్జున్‌రావు, శేషమ్మ అనే వ్యక్తులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. రత్నమ్మ పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం గాయపడినవారిని హైదరాబాద్‌కు‌ తరలించారు. కాగా ఈ దారుణానికి పాల్పడ్డవారిని పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments