బతకాలని లేదంటూ 6వ అంతస్తు నుంచి దూకేసిన లేడీ టెలికాలర్

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (12:03 IST)
పని ఒత్తిడో లేదంటే ఇంట్లో సమస్యలో కాదంటే ప్రేమ వ్యవహారమో కానీ 20 ఏళ్ల యువతి ఆరో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. టెక్ మహీంద్రాలో టెలికాలర్‌గా పనిచేస్తున్న ఈ యువతి గురువారం నాడు ఈ దారుణానికి పాల్పడింది.
 
వివరాల్లోకి వెళితే.. నామాలగుండు ఉప్పర్ బస్తీలో వుండే రంగన్, షీలా దంపతులు పెద్ద కుమార్తె సుస్మిత. ఈమె గత కొన్ని నెలలుగా రెజిమెంటల్ బజార్ సెబాస్టియన్ రోడ్డులోని టెక్ మహీంద్రాలో టెలీకాలర్‌గా పనిచేస్తోంది.
 
ఐతే గురువారం కార్యాలయానికి వచ్చిన వెంటనే గది కిటికీ తలుపు తీసుకుని కిందకి దూకేసింది. తనకు బతకాలని లేదంటూ సూసైడ్ నోట్ లో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర డియోల్ ఇకలేరు

వంద కోట్ల మార్కులో వరుసగా మూడు చిత్రాలు.. హీరో ప్రదీప్ రంగనాథన్ అదుర్స్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments