Webdunia - Bharat's app for daily news and videos

Install App

బతకాలని లేదంటూ 6వ అంతస్తు నుంచి దూకేసిన లేడీ టెలికాలర్

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (12:03 IST)
పని ఒత్తిడో లేదంటే ఇంట్లో సమస్యలో కాదంటే ప్రేమ వ్యవహారమో కానీ 20 ఏళ్ల యువతి ఆరో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. టెక్ మహీంద్రాలో టెలికాలర్‌గా పనిచేస్తున్న ఈ యువతి గురువారం నాడు ఈ దారుణానికి పాల్పడింది.
 
వివరాల్లోకి వెళితే.. నామాలగుండు ఉప్పర్ బస్తీలో వుండే రంగన్, షీలా దంపతులు పెద్ద కుమార్తె సుస్మిత. ఈమె గత కొన్ని నెలలుగా రెజిమెంటల్ బజార్ సెబాస్టియన్ రోడ్డులోని టెక్ మహీంద్రాలో టెలీకాలర్‌గా పనిచేస్తోంది.
 
ఐతే గురువారం కార్యాలయానికి వచ్చిన వెంటనే గది కిటికీ తలుపు తీసుకుని కిందకి దూకేసింది. తనకు బతకాలని లేదంటూ సూసైడ్ నోట్ లో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments