Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రికి తరలించిన మంత్రి కేటీఆర్

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (18:11 IST)
మునుగోడు ఉప ఎన్నిక ప్రచం ముగించుకుని తెరాస మంత్రి కేటీఆర్ తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన రోడ్డుపక్కన క్షతగాత్రులు పడివుండటాన్ని గమనించారు. ఆ వెంటనే ఆయన తన కాన్వాయ్‌ను ఆపి తన కాన్వాయ్‌లోని ఓ కారులో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
మునుగోడు ఎన్నికల ప్రచారానికి హాజరై ఆయన హైదరాబాద్ నగరానికి తిరిగి వెళుతుండగా, రోడ్డు ప్రమాదానికి గురైన దంపతులను చూసిన కేటీఆర్ తన కాన్వాయ్‌ను ఆపారు. కారు దిగి రోడ్డు ప్రమాద బాధితులను ఎక్కించుకుని ఆయన పరామర్శించారు. అనంతరం వారిని తన కాన్వాయ్‌లోని ఓ కారులో వారిని ఎక్కించుకుని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments