Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారాయ‌ణ‌పేట‌లో సైన్స్ పార్క్... ప్రారంభించిన కేటీయార్

Webdunia
శనివారం, 10 జులై 2021 (19:02 IST)
పాల‌మూరు రంగారెడ్డి జిల్లా నారాయ‌ణ‌పేట‌లో ఓ గొప్ప సంద‌ర్శ‌న కేంద్రం ప్రారంభం అయింది. నారాయణపేటలో పట్టణ ప్రగతి నిధులతో నిర్మించిన సైన్స్ పార్క్(థీమ్ పార్క్) ను పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీయార్ ప్రారంభించారు.

పాల‌మూరులో లిప్ట్ ఇరిగేష‌న్ ప‌థ‌కాన్ని ఎంత ఖ‌ర్చ‌యినా భ‌రించి నిర్మిస్తామ‌ని కేటీయార్ చెప్పారు. ఈ ప‌థ‌కంపై సీఎం కేసీయార్ ప‌ట్టుద‌ల‌గా ఉన్నార‌ని చెప్పారు. పాల‌మూరు జిల్లాలో ప్ర‌జ‌ల‌కు రిక్రియేష‌న్ క‌లిగించేందుకు ఈ థీమ్ పార్క్ ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌ని మంత్రి చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో వి. శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీ శ్రీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ ఎస్ రాజేందర్ రెడ్డి, శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి, శ్రీ పట్నం నరేందర్ రెడ్డి, శ్రీ గువ్వల బాలరాజు, శ్రీ ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments