నారాయ‌ణ‌పేట‌లో సైన్స్ పార్క్... ప్రారంభించిన కేటీయార్

Webdunia
శనివారం, 10 జులై 2021 (19:02 IST)
పాల‌మూరు రంగారెడ్డి జిల్లా నారాయ‌ణ‌పేట‌లో ఓ గొప్ప సంద‌ర్శ‌న కేంద్రం ప్రారంభం అయింది. నారాయణపేటలో పట్టణ ప్రగతి నిధులతో నిర్మించిన సైన్స్ పార్క్(థీమ్ పార్క్) ను పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీయార్ ప్రారంభించారు.

పాల‌మూరులో లిప్ట్ ఇరిగేష‌న్ ప‌థ‌కాన్ని ఎంత ఖ‌ర్చ‌యినా భ‌రించి నిర్మిస్తామ‌ని కేటీయార్ చెప్పారు. ఈ ప‌థ‌కంపై సీఎం కేసీయార్ ప‌ట్టుద‌ల‌గా ఉన్నార‌ని చెప్పారు. పాల‌మూరు జిల్లాలో ప్ర‌జ‌ల‌కు రిక్రియేష‌న్ క‌లిగించేందుకు ఈ థీమ్ పార్క్ ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌ని మంత్రి చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో వి. శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీ శ్రీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ ఎస్ రాజేందర్ రెడ్డి, శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి, శ్రీ పట్నం నరేందర్ రెడ్డి, శ్రీ గువ్వల బాలరాజు, శ్రీ ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న చిత్రం వీడీ 14 టైటిల్ ప్రకటన

స్వయంభు కోసం టాప్ విఎఫ్ఎక్స్ కంపెనీలు ముందుకు వచ్చాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments