Webdunia - Bharat's app for daily news and videos

Install App

జడ్చర్లలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించిన కేటీఆర్

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (11:21 IST)
మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని కోడ్గల్‌లో రెండు పడక గదుల ఇళ్ల గృహప్రవేశం జరిగింది. ఈ   రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా  రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. 
 
ఆపై నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని తిమ్మాజిపేటలో ఎంజేఆర్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో పునర్‌నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవన ప్రారంభోత్సవానికి శుక్రవారం మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా రెండుచోట్ల నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని ఇప్పటివరకు 105 సార్లు సవరించారన్నారు. ఎన్‌డీఏ హయాంలోనే అప్పటి ప్రధాని వాజ్‌పేయీ రాజ్యాంగ సమీక్షకు కమిటీని వేశారన్నారు. 
 
సవరణ అంశాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ గతంలోనూ ప్రస్తావించిందన్నారు. వారంతా రాజ్యాంగాన్ని అవమానించినట్లేనా అంటూ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments