Webdunia - Bharat's app for daily news and videos

Install App

జడ్చర్లలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించిన కేటీఆర్

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (11:21 IST)
మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని కోడ్గల్‌లో రెండు పడక గదుల ఇళ్ల గృహప్రవేశం జరిగింది. ఈ   రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా  రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. 
 
ఆపై నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని తిమ్మాజిపేటలో ఎంజేఆర్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో పునర్‌నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవన ప్రారంభోత్సవానికి శుక్రవారం మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా రెండుచోట్ల నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని ఇప్పటివరకు 105 సార్లు సవరించారన్నారు. ఎన్‌డీఏ హయాంలోనే అప్పటి ప్రధాని వాజ్‌పేయీ రాజ్యాంగ సమీక్షకు కమిటీని వేశారన్నారు. 
 
సవరణ అంశాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ గతంలోనూ ప్రస్తావించిందన్నారు. వారంతా రాజ్యాంగాన్ని అవమానించినట్లేనా అంటూ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments