Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ దగా మరోసారి నిరూపితం: రేవంత్‌రెడ్డి

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (07:34 IST)
కేసీఆర్ చేస్తున్న దగా మరోసారి నిరూపితమైందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ హక్కుల కోసం కేసీఆర్ ప్రయత్నించలేదని  అన్నారు. నీటి పంపకాల్లో తెలంగాణకు టీఆర్ఎస్ అన్యాయం చేసిందన్నారు.

కేఆర్ఎంబీ సమావేశాలకు కేసీఆర్ గైర్హాజరయ్యారని చెప్పారు. ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్ కుమ్మక్కయ్యారా? అని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో మోదీకి అండగా నిలబడి తెలంగాణ ప్రజలను ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యూహాత్మకంగా కేసీఆర్ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. నీటి కేటాయింపులను పట్టించుకోకుండా సమస్యను విద్యుత్ ఉత్పత్తి వైపు మళ్లిస్తున్నారని చెప్పారు.

నీటి కేటాయింపులు అపెక్స్ కౌన్సిల్, ట్రైబ్యునల్, సుప్రీంకోర్టు చేయాలన్నారు. కృష్ణా జలాల విషయంలో బీజేపీ విధానం స్పష్టం చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments