Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ దగా మరోసారి నిరూపితం: రేవంత్‌రెడ్డి

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (07:34 IST)
కేసీఆర్ చేస్తున్న దగా మరోసారి నిరూపితమైందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ హక్కుల కోసం కేసీఆర్ ప్రయత్నించలేదని  అన్నారు. నీటి పంపకాల్లో తెలంగాణకు టీఆర్ఎస్ అన్యాయం చేసిందన్నారు.

కేఆర్ఎంబీ సమావేశాలకు కేసీఆర్ గైర్హాజరయ్యారని చెప్పారు. ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్ కుమ్మక్కయ్యారా? అని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో మోదీకి అండగా నిలబడి తెలంగాణ ప్రజలను ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యూహాత్మకంగా కేసీఆర్ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. నీటి కేటాయింపులను పట్టించుకోకుండా సమస్యను విద్యుత్ ఉత్పత్తి వైపు మళ్లిస్తున్నారని చెప్పారు.

నీటి కేటాయింపులు అపెక్స్ కౌన్సిల్, ట్రైబ్యునల్, సుప్రీంకోర్టు చేయాలన్నారు. కృష్ణా జలాల విషయంలో బీజేపీ విధానం స్పష్టం చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments