కామారెడ్డిలో దారుణం : బాలికపై సెక్యూరిటీ గార్డు అత్యాచారం

Webdunia
సోమవారం, 18 జులై 2022 (15:54 IST)
తెలంగాణ రాష్ట్రంలోని  కామారెడ్డిలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ఓ సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్పడ్డారు. 16 యేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లా కేంద్రమైన గుమస్తా కాలనీకీ చెందిన ఓ బాలిక (16)పై కామారెడ్డి పట్టణానికి చెందిన కిరణ్ అనే సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్పడినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సెక్యూరిటీ గార్డుపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా, నిందితుడు జిల్లా కలెక్టరేట్‌లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం