కామారెడ్డిలో దారుణం : బాలికపై సెక్యూరిటీ గార్డు అత్యాచారం

Webdunia
సోమవారం, 18 జులై 2022 (15:54 IST)
తెలంగాణ రాష్ట్రంలోని  కామారెడ్డిలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ఓ సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్పడ్డారు. 16 యేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లా కేంద్రమైన గుమస్తా కాలనీకీ చెందిన ఓ బాలిక (16)పై కామారెడ్డి పట్టణానికి చెందిన కిరణ్ అనే సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్పడినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సెక్యూరిటీ గార్డుపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా, నిందితుడు జిల్లా కలెక్టరేట్‌లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం