Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఇంద్రకరణ్

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (17:10 IST)
నిర్మల్ నియోజకవర్గం లక్ష్మణ చందా మండలానికి చెందిన 64 మందికి, మామడ మండలానికి చెందిన 21 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను కనకపూర్ గ్రామంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోన విపత్కర పరిస్థితులు ఎదురైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను ఆపడం లేదని అన్నారు.

పేద కుటుంబాలకు ఆడబిడ్డ పెళ్లి భారం కాకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక భరోసా కలిపించారని తెలిపారు.. రైతులకు రూ.50 వేల రుణమాఫీ చేయడంతో పాటు 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments