Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కవిత...

Webdunia
బుధవారం, 25 మార్చి 2020 (23:24 IST)
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రత్యేక  వీడియో సందేశం విడుదల చేశారు. శార్వరి నామ సంవత్సరం అందరి కుటుంబాల్లో సుఖసంతోషాలు నింపాలని కోరారు కల్వకుంట్ల కవిత. ఇది కరోనా వైరస్ పరీక్షా సమయమన్న కవిత, ఈ సమయంలో నాకేం అవుతుందిలే అనే నిర్లక్ష్యానికి పోకుండా, ప్రభుత్వ సూచనలు పాటిస్తూ స్వీయ నియంత్రణతో మనందరం ఇండ్లలో ఉండటమే శ్రేయస్కరం అని అన్నారు.
 
ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉన్నా, అది మనల్ని కాపాడటానికే అనే విషయాన్ని గమనించాలని కవిత కోరారు. ఈ సమయంలో కుటుంబాలను వదిలేసి ప్రజలకు సేవ చేస్తున్న వైద్య సిబ్బంది, పోలీసు శాఖ వారికి, ఇతర శాఖల వారికి, వారి కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తి చాటుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలను కరోనా నుండి కాపాడటం కోసం మనందరం ప్రభుత్వం తో కలిసి నడవాలి అని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments