Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌రోనాను సంక‌ల్పంతో ఓడిద్దాం: తెలుగులో ట్వీట్ చేసిన అమిత్ షా

Webdunia
బుధవారం, 25 మార్చి 2020 (21:19 IST)
రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలుగు సంవ‌త్స‌రాది శుభాకాంక్ష‌లు చెప్పారు. బుధ‌వారం ఉగాది శుభాకాంక్ష‌లు చెబుతూ ఆయ‌న తెలుగులో ట్వీట్ చేశారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌లోని సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు హృద‌య పూర్వ‌క శుభాకాంక్ష‌లు అంటూ త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. ఈ ఉగాది అంద‌రికీ మంచి ఆరోగ్యం, ఆనందాన్ని ఇవ్వాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు అమిత్ షా.

ఈ నూత‌న సంవ‌త్స‌రంలో మ‌న‌మంతా ఇంట్లోనే ఉండి సామాజిక దూరాన్ని పాటించ‌డం ద్వారా క‌రోనా మ‌హ‌మ్మారిని ఓడించ‌డానికి ఒక సంక‌ల్పం తీసుకుందామని పిలుపునిచ్చారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments