Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సీజేగా జస్టిస్‌ హిమా కోహ్లి ప్రమాణం

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (12:30 IST)
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమా కోహ్లి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై జస్టిస్‌ హిమా కోహ్లితో ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు, రాష్ట్ర మంత్రులు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తదితరులు హాజరయ్యారు.

ఇంతకు ముందు తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ ఆర్‌.ఎస్‌ చౌహాన్‌ ఉత్తరాఖండ్‌ హైకోర్టుకు బదిలీ అయిన విషయం తెలిసిందే. కాగా.. జస్టిస్‌ హిమా కోహ్లి తెలంగాణ హైకోర్టుకు ప్రథమ మహిళా ప్రధాన న్యాయమూర్తి కావడం విశేషం.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments