Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూబ్లీ హిల్స్ సామూహిక అత్యాచార నిందితుల గుర్తింపు

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (16:32 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను బాధితురాలు గుర్తించింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో మేజర్ అయిన సాదుద్దీన్ అనే నిందితుడు చంచల్‌గూడ జైలు ఉండగా, మిగిలిన ఐదుగురు మైనర్లు కావడంతో వీరిని ప్రభుత్వం జువైనల్ హోంలో ఉంచారు. 
 
ఈ క్రమంలో ఈ అత్యాచార కేసులో నిందితుల గుర్తింపు ప్రక్రియను పోలీసులు సోమవారం చేపట్టారు. ఆ సమయంలో తనపై లైంగికదాడికి చేసిన ఆరుగురు నిందితులను బాధితురాలు గుర్తించింది. 
 
తనపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు వీరేనంటూ బాధితురాలు పోలీసులకు, న్యాయమూర్తులకు తెలిపింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి అడిగిన అనేక ప్రశ్నలకు బాధితురాలు సమాధానాలు కూడా ఇచ్చింది. ఈ వివవరాలన్నింటినీ పోలీసులు రికార్డు చేయగా, వీటిని కోర్టుకు సమర్పించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments