తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు రిలీజ్

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (11:30 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షా ఫలితాలు బుధవారం వెల్లడికానున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ పరీక్షలను ఇంటర్ బోర్డు గతంలో రద్దు చేసింది. అయితే, ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ఈ పరీక్షలను ఇటీవల నిర్వహించింది. ఈ ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. 
 
మరోవైపు, ప్రస్తుత విద్యా సంస్థరం ఇంటర్ పరీక్షలను వచ్చే యేడాది ఏప్రిల్ నెలలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. షెడ్యూల్ ప్రకారం మార్చి 23వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించాల్సివుంది. అయితే, కరోనా కారణంగా ఈ యేడాది ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీంతో వార్షిక పరీక్షలు కూడా ఆలస్యంగానే నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్-త్రిష: ఔను... వాళ్లిద్దరూ కలిసే వచ్చారు, వీడియో వైరల్

Bobby and Krish :: హృతిక్ రోషన్ తో దర్శకుడు బాబీ - కొత్తవారితో క్రిష్ చిత్రం ?

Sanjay Dutt: స్కేల్.. టెన్షన్.. డెడ్లీ యాక్షన్ గా ధురంధర్: ది రివెంజ్ ట్రైలర్ రిలీజ్

Varalakshmi : సరస్వతి సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది: వరలక్ష్మి శరత్ కుమార్

Keeravani: విక్రమ్ ఆన్ డ్యూటీ కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది : ఎంఎం కీరవాణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం

కిడ్నీలలో సమస్యలు మొదలయ్యాయని చెప్పే లక్షణాలు ఇవే

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

తర్వాతి కథనం
Show comments