తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు రిలీజ్

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (11:30 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షా ఫలితాలు బుధవారం వెల్లడికానున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ పరీక్షలను ఇంటర్ బోర్డు గతంలో రద్దు చేసింది. అయితే, ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ఈ పరీక్షలను ఇటీవల నిర్వహించింది. ఈ ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. 
 
మరోవైపు, ప్రస్తుత విద్యా సంస్థరం ఇంటర్ పరీక్షలను వచ్చే యేడాది ఏప్రిల్ నెలలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. షెడ్యూల్ ప్రకారం మార్చి 23వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించాల్సివుంది. అయితే, కరోనా కారణంగా ఈ యేడాది ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీంతో వార్షిక పరీక్షలు కూడా ఆలస్యంగానే నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments