Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తపేటలో 75 మీటర్ల పొడవున్న త్రివర్ణ పతాకంతో గూగీ ప్రోపర్టీస్ ర్యాలీ

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2022 (20:46 IST)
75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌‌లో భాగంగా ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ గూగీ ప్రోపర్టీస్ ఉద్యోగులు, వారి అసోసియేట్స్ కొత్తపేట నుండి ఎల్‌.బి. నగర్ వరకు 75 మీటర్ల పొడవైన త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహించారు.

 
గూగీ ప్రోపర్టీస్ ఎం.డీ, సీ.ఈ. ఓ. శ్రీ షేక్ అక్బర్ కొత్తపేటలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో భారత జాతీయ జెండాను ఎగురవేశారు. తదుపరి కొత్తపేట నుండి ఎల్.బి.నగర్ వరకు 75 మీటర్ల త్రివర్ణ పతాక ర్యాలీకి నాయకత్వం వహించారు. ఈ వేడుకల్లో 250 మందికి పైగా సిబ్బంది, సహచరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments