Webdunia - Bharat's app for daily news and videos

Install App

వనజీవి - పద్మశ్రీ రామయ్యకు అస్వస్థత

Vanajeevi Ramaiah
Webdunia
సోమవారం, 5 జులై 2021 (13:07 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన వన జీవి రామయ్య ఆదివారం అస్వస్థతతకు గురయ్యారు. ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవ్వడంతో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ బి వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంవో బి శ్రీనివాస్‌, ఏవో రాజశేఖర్‌గౌడ్‌ ఆయనకు పరీక్షలు నిర్వహించారు. 
 
ఆయనకు జరిపిన కొవిడ్‌ రాపిడ్‌, ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో ఆయనకు నెగిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, బలహీనంగా ఉండటంతో ఫ్లూయిడ్స్‌ ఎక్కించి సోమవారం ఇంటికి పంపించనున్నట్లు డాక్టర్‌ సురేష్‌ తెలిపారు. ప్రస్తుతం ఆయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్యాపేట్‌ జంక్షన్‌ లో ఏంజరిగింది ?

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments