Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుణ్ణి వదల్లేని వివాహిత, వివాహితను వదల్లేని ప్రియుడు, ఇద్దరూ కలిసి...

Webdunia
శనివారం, 27 మార్చి 2021 (14:46 IST)
వివాహేతర సంబంధం ఇద్దరు ప్రాణాలను తీసింది. తెలంగాణ లోని నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం ఆలూరులో వివాహేతర సంబంధం కారణంగా ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.
 
వివరాల్లోకి వెళితే... ఆలూరు గ్రామానికి చెందిన చిత్తూరి సాయిలు అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన వివాహిత శైలజతో గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం సాగుతోంది. ఈ సంబంధం కారణంగా ఇరువురు కుటుంబాల్లో తీవ్ర వాగ్వాదాలు జరుగుతున్నాయి.
 
ఈ గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇద్దరం ఆత్మహత్య చేసుకోవడం ఒక్కటే మార్గమని ఇద్దరూ కలిసి బైక్ పైన సికింద్రాపూర్ గ్రామంలోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments