Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుణ్ణి వదల్లేని వివాహిత, వివాహితను వదల్లేని ప్రియుడు, ఇద్దరూ కలిసి...

Webdunia
శనివారం, 27 మార్చి 2021 (14:46 IST)
వివాహేతర సంబంధం ఇద్దరు ప్రాణాలను తీసింది. తెలంగాణ లోని నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం ఆలూరులో వివాహేతర సంబంధం కారణంగా ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.
 
వివరాల్లోకి వెళితే... ఆలూరు గ్రామానికి చెందిన చిత్తూరి సాయిలు అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన వివాహిత శైలజతో గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం సాగుతోంది. ఈ సంబంధం కారణంగా ఇరువురు కుటుంబాల్లో తీవ్ర వాగ్వాదాలు జరుగుతున్నాయి.
 
ఈ గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇద్దరం ఆత్మహత్య చేసుకోవడం ఒక్కటే మార్గమని ఇద్దరూ కలిసి బైక్ పైన సికింద్రాపూర్ గ్రామంలోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments