Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోకాళ్ల పర్వతం ఎక్కి మరీ ప్రార్థించా... టిడిపి జెండాను ఎన్టీఆర్ కుటుంబీకులకిచ్చేయ్: మోత్కుపల్లి

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (14:28 IST)
చంద్రబాబు రాజకీయంగా పతనం కావాలని మెట్లెక్కుతూ శ్రీవారిని ప్రార్థించానన్నారు మాజీమంత్రి మోత్కుపల్లి  నరసింహులు. శ్రీనివాసుడు తన మొర ఆలకించారని, అందుకే టిడిపి ఘోరంగా ఓడిపోయిందన్నారు. టిడిపి ఘోరంగా ఓడిపోతే చంద్రబాబు సమీక్ష చేయడం విడ్డూరంగా ఉందని.. టిడిపి జెండాను ఎన్టీఆర్ కుటుంబానికి చంద్రబాబు అప్పజెప్పాలనన్నారు. 
 
చంద్రబాబు అవినీతిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని, దళితులు, బలహీనవర్గాలు, కాపుల మధ్య చిచ్చు  పెట్టారన్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్ళి చంద్రబాబు ఎన్టీఆర్‌కు క్షమాపణ చెప్పాలన్నారు. జగన్ విజయం చారిత్రాత్మకమన్నారు మోత్కుపల్లి నరసింహులు. పేదల పక్షపాతి జగన్ అని.. పేద ప్రజల ద్రోహి చంద్రబాబు అని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments