Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను తీసుకెళ్లింది బ్యాలెట్ పేపర్లు కాదు.. తాళాలు మాత్రమే: ‘మా’ ఎన్నికల అధికారి

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (08:27 IST)
‘‘ఆదివారం అనసూయ గెలిచిందని వచ్చిన వార్తలు అబద్దం. అలాగే నేను బ్యాలెట్ పేపర్స్‌ని ఇంటికి తీసుకెళ్లినట్లుగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నేను తీసుకెళ్లింది బ్యాలెట్ పేపర్స్ కాదు. అవి ఉన్న బాక్సులకు వేసిన తాళాల కీస్‌ని మాత్రమే నేను తీసుకెళ్లాను.. బ్యాలెట్ పేపర్స్‌ని కాదు..’’ అని ‘మా’  ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు.
 
‘మా’ ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెల్లడైన తర్వాత టాలీవుడ్‌లో కొత్తకొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మంగళవారం ప్రకాశ్ రాజ్ అండ్ ప్యానల్ ప్రత్యర్థి మంచు విష్ణు ప్యానల్‌పై, మోహన్‌బాబుపై అలాగే ఎన్నికల అధికారి అయిన కృష్ణమోహన్‌పై కొన్ని ఆరోపణలు గుప్పించారు.

మరీ ముఖ్యంగా ప్రకాశ్ రాజ్ ప్యానల్‌లో ఈసీ మెంబర్‌గా పోటీ చేసిన అనసూయ విషయంలో ఏదో జరిగింది? అనేలా ఆమె రియాక్ట్ అవడంతో పాటు బ్యాలెట్ పేపర్స్ ఎన్నికల అధికారి ఇంటికి తీసుకుని వెళ్లినట్లుగా ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు కూడా ఆరోపణలు చేశారు. ఇలాంటి ఆరోపణలపై తాజాగా ఎన్నికల అధికారి కృష్ణమోషన్ స్పందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments