Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ తింటూ గుండెపోటుతో కుప్పకూలిపోయింది..

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (11:13 IST)
బిర్యానీ అంటే చాలామందికి ఇష్టం. అలాంటి బిర్యానీ టేస్టీగా దొరికితే లొట్టలేసుకుని మరీ లాగించేస్తుంటారు చాలామంది. బిర్యానీ వేడి వేడిగా వేగంగా తినేస్తుంటారు చాలామంది. ఇలా బిర్యానీ తింటుండగా గుండెపోటుతో రావడంతో ఓ మహిళ అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయింది. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టు పీఎస్ పరిధిలో జరిగింది. 
 
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం చిన్నగట్టుపల్లి గ్రామానికి చెందిన గడ్డం సాయమ్మ(40) బంధువు వారం రోజుల క్రితం హైదరాబాద్ లో చనిపోయాడు. వారి కుటుంబీకులను పరామర్శించేందుకు ఆమె సిటీకి వచ్చింది.
 
గురువారం తిరిగి సొంతూరికి వెళ్లేందుకు సాయమ్మ శంషాబాద్ బస్టాండ్‌కి చేరుకుంది. అక్కడ బాక్సులో తన వెంట తెచ్చుకున్న బిర్యానీని తింటూ ఒక్కసారిగా కుప్పకూలింది. ఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ ఎయిర్ పోర్టు సీఐ విజయ్ కుమార్ సాయమ్మ గుండెపోటుతో చనిపోయినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments