Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెన్నానదిలో ఈతకు వెళ్లిన ఏడుగురు యువకులు గల్లంతు

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (11:12 IST)
పెన్నా నదిలో సరదాగా ఈతకు వెళ్లిన ఏడుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన కడప జిల్లా సిద్ధవటం అనే ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుపతిలోకి కోరగుంటకు చెందిన కొందరు యువకులు కడప జిల్లాకు విహార యాత్రకు వెళ్లారు. 
 
ఆ తర్వాత సిద్ధవటంలో పెన్నానదిలో ఈతకు వెళ్లారు. ఈ ఏడుగురు గల్లంతయ్యారు. ఈత కొడదామని నదిలో దిగి, నీటి ప్రవాహంలో కొట్టుకుని పోయారని వివరించారు.
 
ఈ విషయాన్ని కొందరు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లు పిలిపించి నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. 
 
గల్లంతైన వారు తిరుపతిలోకి కోరగుంటకు చెందిన వారని గుర్తించారు. ఇప్పటివరకు ఆరుగురు యువకుల మృతదేహాలను బయటకు తీశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
 
పెన్నానదిలో గల్లైంతనవారిని తిరుపతి సమీపంలోని కోరగుంట నుంచి సోమశేఖర్‌, యశ్‌, జగదీశ్‌, సతీష్‌, చెన్ను, రాజేష్‌, తరుణ్‌ అనే యవకులుగా గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments