Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడికూరలో పురుగులు - ఆందోళనకు దిగిన విద్యార్థులు

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (10:34 IST)
దేశంలో ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఉస్మానియా యూనివర్శిటీ ఒకటి. అయితే, ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండే విద్యార్థుల వసతి గృహాల్లో మాత్రం నాసికరకం ఆహారాన్ని అందిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీనితోడు వంట సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తాజాగా మహిళా వసతి గృహంలో వండిన చికెన్ కర్రీలో పురుగులు కనిపించాయి. దీంతో విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. 
 
ఆదివారం మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో లేడీస్ హాస్టల్‌ మెస్‌లో ఓ విద్యార్థినికి చికెన్ కర్రీలో పురుగు వచ్చిందని, అక్కడున్న సిబ్బందని నిలదీశారు. అయితే వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో విద్యార్థులంతా కలిసి వసతిగృహం ముందు రోడ్డుపై బైఠాయించారు.
 
ఉన్నత చదువుల కోసం తాము ఓయూకు వస్తే ఇక్కడ మరుగుదొడ్లు కూడా సరిగా లేవని, మంచినీటి సౌకర్యం కూడా లేదని, నాణ్యమైన ఆహారం అందించడం లేదని వాపోయారు. ఈ ఆందోళన ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు సాగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments