Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడికూరలో పురుగులు - ఆందోళనకు దిగిన విద్యార్థులు

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (10:34 IST)
దేశంలో ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఉస్మానియా యూనివర్శిటీ ఒకటి. అయితే, ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండే విద్యార్థుల వసతి గృహాల్లో మాత్రం నాసికరకం ఆహారాన్ని అందిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీనితోడు వంట సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తాజాగా మహిళా వసతి గృహంలో వండిన చికెన్ కర్రీలో పురుగులు కనిపించాయి. దీంతో విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. 
 
ఆదివారం మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో లేడీస్ హాస్టల్‌ మెస్‌లో ఓ విద్యార్థినికి చికెన్ కర్రీలో పురుగు వచ్చిందని, అక్కడున్న సిబ్బందని నిలదీశారు. అయితే వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో విద్యార్థులంతా కలిసి వసతిగృహం ముందు రోడ్డుపై బైఠాయించారు.
 
ఉన్నత చదువుల కోసం తాము ఓయూకు వస్తే ఇక్కడ మరుగుదొడ్లు కూడా సరిగా లేవని, మంచినీటి సౌకర్యం కూడా లేదని, నాణ్యమైన ఆహారం అందించడం లేదని వాపోయారు. ఈ ఆందోళన ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు సాగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments