Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్? : కీలక మంతనాలు

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (10:25 IST)
వరుస ఓటములతో కుంగిపోతున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వవైభవం కోసం పరితపిస్తుంది. ఇందులోభాగంగా, పార్టీని కింది స్థాయి నుంచి పునర్‌వ్యవస్థీకరించేలా ప్లాన్ చేస్తుంది. ఇందుకోసం అనేక కఠిన చర్యలను తీసుకునేందుకు సిద్ధమవుతుంది. 
 
అదేసమయంలో 2024లో జరుగనున్న సాధారణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల కోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో సంప్రదింపులు జరుపుతుంది. పార్టీ కీలక నేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేపడుతున్నారు. 
 
గుజరాత్ రాష్ట్రంలో పాతుకుపోయిన బీజేపీని గద్దె దించేందుకు ప్రశాంత్ కిషోర్ బాగా ఉపయోగపడతారని ఆ పార్టీ గట్టిగా నమ్ముతోంది. అందుకే ఆయన్ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెడుతోంది. అయితే, పార్టీలో కొందరు పీకేపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sridevi: అమ్మా.. కాకినాడ శ్రీదేవి.. కృతిశెట్టి, శ్రీలీల, వైష్ణవిలా కావొద్దు.. కాస్త వెరైటీగా ఆలోచించు..?

Ivana: లవ్ టుడే.. ఆ కళ్ళతో కట్టిపారేసింది.. శ్రీదేవి, మీనా, రాశి బాటలో ఇవానా!?

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments