Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్? : కీలక మంతనాలు

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (10:25 IST)
వరుస ఓటములతో కుంగిపోతున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వవైభవం కోసం పరితపిస్తుంది. ఇందులోభాగంగా, పార్టీని కింది స్థాయి నుంచి పునర్‌వ్యవస్థీకరించేలా ప్లాన్ చేస్తుంది. ఇందుకోసం అనేక కఠిన చర్యలను తీసుకునేందుకు సిద్ధమవుతుంది. 
 
అదేసమయంలో 2024లో జరుగనున్న సాధారణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల కోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో సంప్రదింపులు జరుపుతుంది. పార్టీ కీలక నేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేపడుతున్నారు. 
 
గుజరాత్ రాష్ట్రంలో పాతుకుపోయిన బీజేపీని గద్దె దించేందుకు ప్రశాంత్ కిషోర్ బాగా ఉపయోగపడతారని ఆ పార్టీ గట్టిగా నమ్ముతోంది. అందుకే ఆయన్ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెడుతోంది. అయితే, పార్టీలో కొందరు పీకేపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments