Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్? : కీలక మంతనాలు

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (10:25 IST)
వరుస ఓటములతో కుంగిపోతున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వవైభవం కోసం పరితపిస్తుంది. ఇందులోభాగంగా, పార్టీని కింది స్థాయి నుంచి పునర్‌వ్యవస్థీకరించేలా ప్లాన్ చేస్తుంది. ఇందుకోసం అనేక కఠిన చర్యలను తీసుకునేందుకు సిద్ధమవుతుంది. 
 
అదేసమయంలో 2024లో జరుగనున్న సాధారణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల కోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో సంప్రదింపులు జరుపుతుంది. పార్టీ కీలక నేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేపడుతున్నారు. 
 
గుజరాత్ రాష్ట్రంలో పాతుకుపోయిన బీజేపీని గద్దె దించేందుకు ప్రశాంత్ కిషోర్ బాగా ఉపయోగపడతారని ఆ పార్టీ గట్టిగా నమ్ముతోంది. అందుకే ఆయన్ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెడుతోంది. అయితే, పార్టీలో కొందరు పీకేపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments