Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు మేకపాటి గౌతం రెడ్డి సంస్మరణ సభ - నెల్లూరుకు సీఎం జగన్

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (10:16 IST)
ఇటీవల హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి సంస్మరణ సభ సోమవారం నెల్లూరులో జరుగనుంది. ఇందులోపాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వస్తున్నారు. ఇందులోభాగంగా ఉదయం 10.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఉదయం 11.30 గంటలకు చేరుకుంటారు. 
 
ఆ తర్వాత గొలగమూడి పీవీఆర్ కన్వెన్షన్ సెంటరులో దివంగత మేకపాటి గౌతం రెడ్డి సంతాప సభలో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన మధ్యాహ్నం 2.40 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 
 
అయితే, సీఎం జగన్ జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. సీఎం జగన్ పర్యటనకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత తాడేపల్లిలో తన మంత్రివర్గ సహచరులతో ఆయన కీలక సమావేశం నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments