Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూకేలో హైదరాబాద్‌ స్టూడెంట్ మృతి.. బీచ్ వద్ద అలల్లో చిక్కుకుని..

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (15:53 IST)
Student
హైదరాబాద్‌లోని సైదాబాద్ లక్ష్మీ నగర్ కాలనీకి చెందిన సాయి తేజస్విని అనే విద్యార్థిని యూకేలో విషాదకరంగా మరణించింది. ఆమె అక్కడి యూనివర్సిటీలో ఏరోనాటిక్స్- స్పేస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. మే 11న బ్రైటన్ బీచ్ వద్ద అలల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానిక పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
తన కలలను సాకారం చేసుకునేందుకు విదేశాల్లో చదువుకుంటున్న సాయి తేజస్విని కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్త కుటుంబ సభ్యులను శోకసంద్రంలోకి మునిగిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments