Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులపైకి కుక్కలతో దాడి చేయించిన డ్రగ్స్ ముఠా .. ఎక్కడ?

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (16:32 IST)
భాగ్యనగరం డ్రగ్స్ ముఠాకు అడ్డాగా మారిపోయింది. మాదకద్రవ్యాల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు అనేక విధాలుగా అనేక రకాలైన చర్యలు చేపడుతున్నారు. కానీ, డ్రగ్స్ ముఠా మాత్రం గుట్టుచప్పుడుకాకుండా తమ వ్యాపార దందాను కొనసాగిస్తూనే వుంది. 
 
తాజాగా డ్రగ్స్ దందాపై పక్కా సంచారంతో డ్రగ్స్ ముఠాపైకి పోలీసులు దాడికి యత్నించారు. అయితే, పోలీసుల రాకను పసిగట్టిన డ్రగ్స్ ముఠా వారిపైకే కుక్కలతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ కుక్కల దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. 
 
కాగా, డ్రగ్స్ ముఠా డార్క్ నెట్ వెబ్ ద్వారా అక్రమంగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలిసులు దాడి చేసి ఇద్దరు సప్లయర్స్‌, ఆరుగురు పెడ్లర్లను అరెస్టు చేశారు. ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించే నరేంద్ర నారాయణ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. వారి నుంచి 9 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments