Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో దారుణం... పసికందుపై అత్యాచారం..

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (17:52 IST)
దేశంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పసికందుపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే గోల్కొండ రిసాల బజార్ కు చెందిన ఏడాదిన్నర చిన్నారి ఇంటి సమీపంలో ఆడుకుంటుంది.
 
కొద్దిసేపటికే అక్కడ ఆ చిన్నారి కనిపించలేదు. దీనితో చిన్నారి తల్లిదండ్రులు వెతకడం మొదలుపెట్టారు. అదే సమయంలో ఆ చిన్నారి ఏడ్చుకుంటూ రావడాన్ని చిన్నారి అమ్మమ్మ చూసింది.
 
చిన్నారిని అడిగితే ఏమి చెప్పకపోవడంతో అనుమానమొచ్చి చూడగా బాలికకు రక్తస్రావం అయింది. అత్యాచారం జరిగిందని అమ్మమ్మ ఫిర్యాదు మేరకు గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిన్నారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం నీలోఫర్ హాస్పిటల్ కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments