Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎం కేంద్రానికి పరుగులు తీసిన పాతబస్తీ వాసులు.. ఎందుకు?

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (09:59 IST)
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఓ ఏటీఎం కేంద్రం వద్దకు హైదరాబాద్ వాసులు పరుగులు తీశారు. పాతబస్తీలోని ఓ ఏటీఎం కేంద్రంలో రూ.500 డ్రా చేస్తే రూ.2500 వచ్చాయి. ఈ విషయం క్షణాల్లో ఆ ప్రాంతమంతా వ్యాపించింది. దీంతో స్థానికులు తమ తమ ఏటీఎం కార్డులతో ఈ కేంద్రానికి పరుగులు పెట్టి డబ్బులు డ్రా చేసేందుకు పోటీపడ్డారు. 
 
శాలిబండకు చెందిన ఓ వ్యక్తి గత రాత్రి హరిబౌలి చౌరస్తాలోని హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు ఏటీఎం కేంద్రంలో రూ.500 డ్రా చేశాడు. అయితే, ఆయనకు రూ.500 స్థానంలో రూ.2500 వచ్చాయి. దీంతో అతను పోలీసులకు సమాచారం చేరవేశాడు. అయితే, ఈ విషయం అప్పటికే స్థానికంగా తెలిసిపోయింది. దీంతో అనేక మంది స్థానికులు డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎం కేంద్రానికి క్యూకట్టారు. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఏటీఎం కేంద్రాన్ని మూసివేసి, బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments