ఏటీఎం కేంద్రానికి పరుగులు తీసిన పాతబస్తీ వాసులు.. ఎందుకు?

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (09:59 IST)
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఓ ఏటీఎం కేంద్రం వద్దకు హైదరాబాద్ వాసులు పరుగులు తీశారు. పాతబస్తీలోని ఓ ఏటీఎం కేంద్రంలో రూ.500 డ్రా చేస్తే రూ.2500 వచ్చాయి. ఈ విషయం క్షణాల్లో ఆ ప్రాంతమంతా వ్యాపించింది. దీంతో స్థానికులు తమ తమ ఏటీఎం కార్డులతో ఈ కేంద్రానికి పరుగులు పెట్టి డబ్బులు డ్రా చేసేందుకు పోటీపడ్డారు. 
 
శాలిబండకు చెందిన ఓ వ్యక్తి గత రాత్రి హరిబౌలి చౌరస్తాలోని హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు ఏటీఎం కేంద్రంలో రూ.500 డ్రా చేశాడు. అయితే, ఆయనకు రూ.500 స్థానంలో రూ.2500 వచ్చాయి. దీంతో అతను పోలీసులకు సమాచారం చేరవేశాడు. అయితే, ఈ విషయం అప్పటికే స్థానికంగా తెలిసిపోయింది. దీంతో అనేక మంది స్థానికులు డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎం కేంద్రానికి క్యూకట్టారు. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఏటీఎం కేంద్రాన్ని మూసివేసి, బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

Netflix నెట్ ఫ్లిక్స్ నిజంగానే స్కిప్ అడల్ట్ సీన్ బటన్‌ను జోడించిందా?

Allu Arjun: అట్లీ సినిమాలో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments