Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెట్రో రైల్ స్టేషన్ నుంచి కిందకు దూకేసిన వ్యక్తి...

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (08:57 IST)
హైదరాబాద్ నగరంలో నడిచే మెట్రో రైళ్ళు లేదా మెట్రో స్టేషన్‌లలో తరచూ విషాదకర ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి దిల్‌సుఖ్ నగర్ మెట్రో స్టేషన్‌ నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 
 
స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానేవున్నట్టు సమాచారం. 
 
అయితే, మెట్రో స్టేషన్ నుంచి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆ వ్యక్తి వివరాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీ టీవీ కెమరాల ఆధారంగా ప్రమాదవశాత్తు పడ్డాడా లేదా ఆత్మహత్యకు ప్రయత్నించాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

మైఖేల్ జాక్సన్‌కు కలిసిరానిది.. థ్రిల్లర్‌ ఇచ్చిన గిఫ్ట్

నిఖిల్.. స్వయంభు కొత్త షెడ్యూల్ మారేడుమిల్లిలో ప్రారంభం

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments