Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను చంపి.. మూటగట్టి పడేసిన కసాయి భర్త!

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (11:29 IST)
హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌‌బీ పరిధి, ఎస్ఎస్ కాలనీలో ఓ దారుణం జరిగింది. కట్టుకున్న భర్త కసాయిగా మారిపోయాడు. భార్యను దారుణంగా కొట్టి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ గోనె సంచిలో మూటగట్టి పడేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కేపీహెచ్‌బీ ప‌రిధిలోని ఎస్ఎస్ కాల‌నీకి చెందిన శేఖర్ - స్ర‌వంతి అనే దంపతులు ఉన్నారు. వీరిద్దరి మధ్య త‌రుచూ గొడవలు జరుగుతూ వుండేవి. ఈ క్రమంలో భార్యను చంపేసిన భర్త... మృత‌దేహాన్ని మూట‌క‌ట్టి భ‌వనం ప‌క్క‌న ఉన్న ప్ర‌దేశంలో వ‌దిలి పారిపోయాడు.
 
ఆమె మృత‌దేహం కుళ్లిపోయి స్థానికుల‌కు దుర్వాసన రావ‌డంతో వారికి అనుమానం వచ్చి, పోలీసు‎లకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments