Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.251 కోట్లతో లిక్విడ్ వేస్ట్ ప్లాంట్‌ను ప్రారంభించిన కేటీఆర్

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2023 (17:53 IST)
హైదరాబాద్ నగరంలో ఉత్పత్తయ్యే వ్యర్థాలను జీహెచ్ఎంసీ జవహర్ నగర్ లోని డంప్ యార్డుకు తరలిస్తుంది. ఈ డంప్ యార్డ్ వల్ల చుట్టుపక్కల నీరు కలుషితమవుతోంది.
 
భూగర్భ జలాలు, చెరువులు కలుషితం అవుతున్నాయి. దీంతో ప్రజల ఇబ్బందులను గుర్తించి పొడి చెత్తను రీసైకిల్ చేయడానికి అంతర్జాతీయ స్థాయి యంత్రాలు అందుబాటులో వుంచారు. 
 
ఇక నుంచి ద్రవ వ్యర్థాలను కూడా పూర్తిగా శుధ్ధి చేయాలని నిర్ణయించారు. తెలంగాణ సర్కారు ప్రభుత్వ సహకారంతో జీహెచ్ఎంసీ జవహర్ నగర్‌లో లీచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. రూ.251 కోట్లతో నిర్మించిన ఈ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి మల్లారెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు. 
 
ఇప్పటివరకు 2వేల కిలోల లీటర్ల సామర్థ్యంతో పాక్షిక శుద్ధి సౌకర్యాన్ని ప్రారంభించి.. ఆ తర్వాత రోజుకు నాలుగు వేల కిలో లీటర్ల వరకు పెంచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రౌతు కా రాజ్ వంటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ చిత్రాల‌ను ఎంజాయ్ చేస్తుంటా : న‌వాజుద్దీన్ సిద్ధిఖీ

పీరియాడిక్ యాక్షన్ తో దసరాకు సిద్దమైన హీరో సూర్య చిత్రం కంగువ

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments