Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్‌లో రంగారెడ్డి యువతి హత్య.. ఎంఎస్‌ కోసం వెళ్లి..?

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (18:36 IST)
రంగారెడ్డికి చెందిన యువతి లండన్‌లో హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లికి చెందిన తేజస్విని రెడ్డి (27)పై బ్రెజిల్‌కు చెందిన యువకుడు కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఆమె స్నేహితురాలిపై కూడా దాడి చేశాడు. 
 
ఈ ఘటనలో తీవ్రగాయాలతో తేజస్విని ప్రాణాలు కోల్పోయింది. తేజస్విని ఎంఎస్‌ కోసం తన స్నేహితులతో కలిసి లండన్‌లో ఉంటోంది. 
 
రెండు నెలల క్రితమే తేజస్విని ఎంఎస్‌ పూర్తిచేశారు. త్వరలో ఆమె స్వదేశానికి రావాల్సి ఉంది. ఇంతలో.. ఘోరం జరిగిందని ఆమె తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటీనటులకు ప్రభుత్వం ఏమి చేయాలో చెప్పనవసరం లేదు- సిద్ధార్థ్

ప్రణీత్ హనుమంతుపై ఫైర్ అయిన సుధీర్ బాబు.. చీడపురుగు అంటూ?

ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా చిత్రం.. స్పిరిట్‌లో కొరియన్ యాక్టర్?

ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ చీరలో బుట్టబొమ్మ

కమల్ హాసన్‌ వాయిస్‌తో అదరగొట్టిన హాస్యబ్రహ్మ... video

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పనస పండు ఆరోగ్య ప్రయోజనాలు

వెల్లుల్లి వాసన పడదా.. మహిళలు రెండు రెబ్బలు తింటే?

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

తర్వాతి కథనం
Show comments