Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడి.. బాలికతో మాత్రలు మింగించి..

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (12:02 IST)
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. మహిళలపై అకృత్యాలు ఏమాత్రం తగ్గట్లేదు. నేరాల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వయోబేధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కామాంధులు. తాజాగా మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. హైదరాబాద్ పరిధి లోని కుల్సుంపురాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాదుకు చెందిన ఓ మైనర్ బాలికపై రోహన్ అనే యువకుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బోనాల ఉత్సవాల్లో మైనర్ బాలికతో రోహన్ పరిచయం పెంచుకున్నాడు. బాలికతో బలవంతంగా యువకుడు మాత్రలు మింగించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
విషయం బయటికి చెప్తే చంపేస్తానంటూ బాలికపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ యువకుడితో తమకు ప్రాణ హాని ఉందని కుల్సుంపూర పోలీస్ స్టేషన్‌లో బాలిక కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఈ నెల 12న కుల్సుంపూరాలో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రోహన్ పరారీలో ఉన్నాడు.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం