మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడి.. బాలికతో మాత్రలు మింగించి..

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (12:02 IST)
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. మహిళలపై అకృత్యాలు ఏమాత్రం తగ్గట్లేదు. నేరాల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వయోబేధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కామాంధులు. తాజాగా మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. హైదరాబాద్ పరిధి లోని కుల్సుంపురాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాదుకు చెందిన ఓ మైనర్ బాలికపై రోహన్ అనే యువకుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బోనాల ఉత్సవాల్లో మైనర్ బాలికతో రోహన్ పరిచయం పెంచుకున్నాడు. బాలికతో బలవంతంగా యువకుడు మాత్రలు మింగించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
విషయం బయటికి చెప్తే చంపేస్తానంటూ బాలికపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ యువకుడితో తమకు ప్రాణ హాని ఉందని కుల్సుంపూర పోలీస్ స్టేషన్‌లో బాలిక కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఈ నెల 12న కుల్సుంపూరాలో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రోహన్ పరారీలో ఉన్నాడు.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం