Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడి.. బాలికతో మాత్రలు మింగించి..

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (12:02 IST)
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. మహిళలపై అకృత్యాలు ఏమాత్రం తగ్గట్లేదు. నేరాల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వయోబేధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కామాంధులు. తాజాగా మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. హైదరాబాద్ పరిధి లోని కుల్సుంపురాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాదుకు చెందిన ఓ మైనర్ బాలికపై రోహన్ అనే యువకుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బోనాల ఉత్సవాల్లో మైనర్ బాలికతో రోహన్ పరిచయం పెంచుకున్నాడు. బాలికతో బలవంతంగా యువకుడు మాత్రలు మింగించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
విషయం బయటికి చెప్తే చంపేస్తానంటూ బాలికపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ యువకుడితో తమకు ప్రాణ హాని ఉందని కుల్సుంపూర పోలీస్ స్టేషన్‌లో బాలిక కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఈ నెల 12న కుల్సుంపూరాలో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రోహన్ పరారీలో ఉన్నాడు.  
 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం