Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూబ్లీహిల్స్‌లో ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు తీసిన అతివేగం..

Webdunia
ఆదివారం, 1 జనవరి 2023 (17:31 IST)
హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లో కొత్త సంవత్సరాది రోజున అతివేగం ఇద్దరి వ్యక్తుల ప్రాణాలు హరించింది. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని సంతోషంతో ఇంటికి వెళుతున్న ఓ కారు ప్రమాదానికి గురైంది. ఇందులో ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు కోల్పోయారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్ట వెళ్లే ప్రధాన రహదారిలో ఈ ప్రమాదం జరిగింది. 
 
మృతులను గుర్తించాల్సివుంది. విద్యా నగర్‌కు చెందిన ప్రణవ్, వర్థన్‌లుగా కలిసి కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొని తిరిగి సెలీరియా కారులో ఇంటికి బయలుదేరారు. ఈ కారును అమిత వేగంతో నడపడం వల్ల ఓ మలుపు వద్ద కారు వేగాన్ని నియంత్రించలేక పక్కనే నడిచి వెళుతున్న పాదాచారులను, మరో రెండు కార్లను బలంగా ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై వెళుతున్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ ప్రమాదంలో వర్ధన్ తీవ్రంగా ప్రణవ్ గాయపడగా, అతన్ని వెల్‌నెస్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన స్నేహితుడు వర్థన్‌తో కలిసి ప్రణవ్ మద్యం సేవించి వాహనం నడిపినట్టు పోలీసులు గుర్తించారు. ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదానికి కారణమైన ప్రణవ్, వర్థన్‌లు మణిపాల్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments