Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వార్థం కోసం యాగాలు చేసేవారిని హిందూ సమాజం గుర్తించదు: బండి సంజయ్‌

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (10:11 IST)
తన కుమారుడిని సీఎం చేయడానికి, స్వార్థం కోసం యాగాలు చేసేవారిని హిందూ సమాజం హిందువుగా గుర్తించదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పరోక్షంగా సీఎం కేసీఆర్ ను ఎద్దేవా చేశారు.

నిఖార్సయిన హిందువునని సీఎం ప్రకటించుకుంటారని పేర్కొంటూ, హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తేనే హిందువుగా సమాజం గుర్తిస్తుందని వ్యాఖ్యానించారు.

ఈ నెల 21న ప్రపంచ దేశాలు యోగా దినోత్సవంగా పాటిస్తున్నాయని, అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కేసీఆర్‌ కూడా పాల్గొంటే ప్రజల్లోకి మంచి సందేశం వెళుతుందన్నారు.

యోగా మతపరమైనది కాదని స్పష్టం చేశారు. ఎవరి మెప్పు కోసమో కేసీఆర్‌.. యోగా దినోత్సవంలో పాల్గొనడం లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments