Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వార్థం కోసం యాగాలు చేసేవారిని హిందూ సమాజం గుర్తించదు: బండి సంజయ్‌

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (10:11 IST)
తన కుమారుడిని సీఎం చేయడానికి, స్వార్థం కోసం యాగాలు చేసేవారిని హిందూ సమాజం హిందువుగా గుర్తించదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పరోక్షంగా సీఎం కేసీఆర్ ను ఎద్దేవా చేశారు.

నిఖార్సయిన హిందువునని సీఎం ప్రకటించుకుంటారని పేర్కొంటూ, హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తేనే హిందువుగా సమాజం గుర్తిస్తుందని వ్యాఖ్యానించారు.

ఈ నెల 21న ప్రపంచ దేశాలు యోగా దినోత్సవంగా పాటిస్తున్నాయని, అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కేసీఆర్‌ కూడా పాల్గొంటే ప్రజల్లోకి మంచి సందేశం వెళుతుందన్నారు.

యోగా మతపరమైనది కాదని స్పష్టం చేశారు. ఎవరి మెప్పు కోసమో కేసీఆర్‌.. యోగా దినోత్సవంలో పాల్గొనడం లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments