స్వార్థం కోసం యాగాలు చేసేవారిని హిందూ సమాజం గుర్తించదు: బండి సంజయ్‌

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (10:11 IST)
తన కుమారుడిని సీఎం చేయడానికి, స్వార్థం కోసం యాగాలు చేసేవారిని హిందూ సమాజం హిందువుగా గుర్తించదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పరోక్షంగా సీఎం కేసీఆర్ ను ఎద్దేవా చేశారు.

నిఖార్సయిన హిందువునని సీఎం ప్రకటించుకుంటారని పేర్కొంటూ, హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తేనే హిందువుగా సమాజం గుర్తిస్తుందని వ్యాఖ్యానించారు.

ఈ నెల 21న ప్రపంచ దేశాలు యోగా దినోత్సవంగా పాటిస్తున్నాయని, అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కేసీఆర్‌ కూడా పాల్గొంటే ప్రజల్లోకి మంచి సందేశం వెళుతుందన్నారు.

యోగా మతపరమైనది కాదని స్పష్టం చేశారు. ఎవరి మెప్పు కోసమో కేసీఆర్‌.. యోగా దినోత్సవంలో పాల్గొనడం లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments