Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేషన్ కార్డు లేకపోయినా ఆహార ధాన్యాలు ఇవ్వాల్సిందే : హైకోర్టు

Webdunia
గురువారం, 14 మే 2020 (14:43 IST)
తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. లాక్డౌన్ సమయంలో రేషన్ కార్డు ఉన్న వినియోగదారులకు ఉచితంగా బియ్యంతో పాటు.. ఇతర సరకులను పంపిణీ చేస్తున్నారు. దీనిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా.. ప్రతి ఒక్కరికీ ఉచితంగా రేషన్ సరకులు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, బయోమెట్రిక్‌తో పని లేకుండా అందజేయాలని తెలంగాణ సర్కారును ఆదేశించింది. 
 
లాక్డౌన్ సమయంలో కేవలం రేషన్ కార్డు ఉన్నా వారికి మాత్రమే ప్రభుత్వం వివిధ రకాల రేషన్ సరుకులు, నగదును పంపిణీ చేస్తోంది. దీంతో రేషన్ కార్డు లేని పేదలు అనేక మంది ఉన్నారనీ, వారందరికీ కూడా ఉచితంగా రేషన్ సరకులు పంపిణీ చేయాలని కోరుతూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. 
 
దీనిపై విచారణ జరిపిన కోర్టు పై విధంగా ఆదేశించింది. అంతేకాకుండా ఎలాంటి సమాచారం లేకుండా 8 లక్షల రేషన్ కార్డులు ఎలా రద్దు చేస్తారంటూ హైకోర్టు ప్రశ్నించింది. అందువల్ల వలస కూలీలతో పాటు పేదలకు ఉచితంగా రేషన్ సరకులు, రూ.1500 నగద ఇవ్వాలని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments