Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ వర్షం, 9500 కోళ్లు జలసమాధి, రైతులు కన్నీళ్లు

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (13:39 IST)
శుక్రవారం నాడు అకాలంగా కురిసిన భారీ వర్షానికి పౌల్ట్రీ రైతు అపారంగా నష్టపోయాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలంలోని ఈదులపల్లి కూడా గ్రామ శివారులో గల యాదిరెడ్డి చెందిన ఫామ్‌లో 9500 ఫారం కోళ్ళు మృత్యువాత పడ్డాయి.
 
వీటి విలువ సుమారు 6 లక్షల వరకు ఉంటుందని యాదిరెడ్డి వాపోయారు. నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నీళ్లు పెద్ద ఎత్తున పౌల్ట్రీ ఫారంలోకి వచ్చాయని, దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువ కోళ్లు మృత్యువాత పడ్డాయి. పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments