Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా ప్రజలకు హెచ్చరిక - అప్రమత్తంగా ఉండాలి...

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (08:16 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరించింది. గత కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇవి సాధారణం కంటే 6-7 డీగ్రీలు అదనంగా నమోదవుతున్నాయి. దీంతో వడగాలులు కూడా ఎక్కువైపోతున్నాయి. రాష్ట్రంలో నేడు, రేపు వడగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అందువల్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. 
 
నల్గొండ జిల్లాలో బుధవారం సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా నమోదైంది. 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోంది. గత పదేళ్లలో నల్గొండలో మార్చి నెలలో నమోదైన అత్యధికంగా పగటి ఉష్ణోగ్రత. అంతకుముందు 2016లో మార్చి 23న డిగ్రీల నమోదైంది. 
 
ఆదిలాబాద్, రామగుండం, నిజామాబాద్, పెద్దపల్లి, భద్రాచలం, మెదక్ తదిత ప్రాంతాల్లోనూ బుధవారం 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉందని, అందువల్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments