Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారుణం.. కాలనీలో సగం కాలిన శరీర భాగాలు

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (16:51 IST)
నల్గొండ పట్టణం శ్రీ నగర్ కాలనీలో దారుణం జరిగింది. పట్టణాన్ని అనుకుని ఉన్న స్మశాన వాటికలో మృతదేహాలను సరిగ్గా ఖననం చేయకపోవడంతో, సగం కాలిన శారీర భాగాలను కుక్కలు పీక్కొచ్చి ఇండ్ల మధ్యలో పడేస్తున్నాయి.
 
ఇళ్ల మధ్యలో సగం కాలిన శరీర భాగాలు పడి ఉండటంతో భయాందోళనకు చెందుతున్నారు కాలనీ వాసులు. వాటి నుంచి భరించలేని దుర్గంధం వస్తుండడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. 
స్మశాన వాటికలో మృతదేహాలను కాటికాపర్లు సరిగా కాల్చక పోవడం మూలంగా
 ఈ పరిస్థితి నెలకొని ఉందన్నారు స్థానికులు.
 
అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటున్నారు కాలనీ వాసులు. దీంతో సగం కాలిన శరీర భాగాలను గుర్తించి తీసుకెళ్ళి స్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపారు కొందరు స్థానిక యువకులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments