Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారుణం.. కాలనీలో సగం కాలిన శరీర భాగాలు

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (16:51 IST)
నల్గొండ పట్టణం శ్రీ నగర్ కాలనీలో దారుణం జరిగింది. పట్టణాన్ని అనుకుని ఉన్న స్మశాన వాటికలో మృతదేహాలను సరిగ్గా ఖననం చేయకపోవడంతో, సగం కాలిన శారీర భాగాలను కుక్కలు పీక్కొచ్చి ఇండ్ల మధ్యలో పడేస్తున్నాయి.
 
ఇళ్ల మధ్యలో సగం కాలిన శరీర భాగాలు పడి ఉండటంతో భయాందోళనకు చెందుతున్నారు కాలనీ వాసులు. వాటి నుంచి భరించలేని దుర్గంధం వస్తుండడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. 
స్మశాన వాటికలో మృతదేహాలను కాటికాపర్లు సరిగా కాల్చక పోవడం మూలంగా
 ఈ పరిస్థితి నెలకొని ఉందన్నారు స్థానికులు.
 
అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటున్నారు కాలనీ వాసులు. దీంతో సగం కాలిన శరీర భాగాలను గుర్తించి తీసుకెళ్ళి స్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపారు కొందరు స్థానిక యువకులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments