Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారుణం.. కాలనీలో సగం కాలిన శరీర భాగాలు

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (16:51 IST)
నల్గొండ పట్టణం శ్రీ నగర్ కాలనీలో దారుణం జరిగింది. పట్టణాన్ని అనుకుని ఉన్న స్మశాన వాటికలో మృతదేహాలను సరిగ్గా ఖననం చేయకపోవడంతో, సగం కాలిన శారీర భాగాలను కుక్కలు పీక్కొచ్చి ఇండ్ల మధ్యలో పడేస్తున్నాయి.
 
ఇళ్ల మధ్యలో సగం కాలిన శరీర భాగాలు పడి ఉండటంతో భయాందోళనకు చెందుతున్నారు కాలనీ వాసులు. వాటి నుంచి భరించలేని దుర్గంధం వస్తుండడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. 
స్మశాన వాటికలో మృతదేహాలను కాటికాపర్లు సరిగా కాల్చక పోవడం మూలంగా
 ఈ పరిస్థితి నెలకొని ఉందన్నారు స్థానికులు.
 
అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటున్నారు కాలనీ వాసులు. దీంతో సగం కాలిన శరీర భాగాలను గుర్తించి తీసుకెళ్ళి స్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపారు కొందరు స్థానిక యువకులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments