Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో జూన్ 6న గురుకుల కాలేజీల ప్రవేశ పరీక్ష

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (13:25 IST)
ఈ నెల ఆరో తేదీన గురుకుల కాలేజీల్లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణా గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీహెచ్.రమణ  కుమార్ తెలిపారు. 
 
తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికి ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ యేడాది ఈ నెల 6వ తేదీ సోమవారం నిర్వహించనున్నట్టు ప్రకటించారు. 
 
ఈ పరీక్ష కోసం హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు సిద్ధిపేట, సంగారెడ్డి జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇది ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగనుంది. 
 
గురుకుల వెబ్ సైట్ నుంచి ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే, హాల్ టిక్కెట్లలో ఏవేని తప్పులు దొర్లినా, అక్షర దోషాలు ఉన్నా పరీక్షా కేంద్రం వద్దకు తగిన ఆధారాలతో వెళ్లి సరిచేసుకోవచ్చని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments