Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క సినిమా టిక్కెట్‌పై 2 శాతం కమిషన్.. థియేటర్ వద్ద నో సేల్

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (12:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్ల టిక్కెట్లను కేవలం ఆన్‌లైన్ పోర్టల్‌లోనే విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. తద్వారా ఒక్కో సినిమా టిక్కెట్‌పై 2 శాతం కమిషన్‌ను వసూలు చేయాలని తాజాగా ప్రభుత్వం జీవో జారీచేసింది. 
 
పైగా, ఆన్‌లైన్ టిక్కెట్ విక్రయాలు ప్రారంభమైతే థియేటర్ వద్ద భౌతికంగా సినిమా టిక్కెట్లను విక్రయించరు. ఈ మేరకు ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ టిక్కెట్లను విక్రయించనుంది. 
 
ఇకపై రాష్ట్రంలో ఏ థియేటర్‌‍లోనూ సినిమా చూడాలన్నా ఇదే పోర్టల్‌ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయాలి. బుక్‌మై షో యాప్ వంటి ఇతర పోర్టల్స్‌ ద్వారా కొనుగోలు చేసినా ప్రభుత్వం 2 శాతం కమిషన్ చెల్లించాల్సివుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments