ఒక్క సినిమా టిక్కెట్‌పై 2 శాతం కమిషన్.. థియేటర్ వద్ద నో సేల్

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (12:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్ల టిక్కెట్లను కేవలం ఆన్‌లైన్ పోర్టల్‌లోనే విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. తద్వారా ఒక్కో సినిమా టిక్కెట్‌పై 2 శాతం కమిషన్‌ను వసూలు చేయాలని తాజాగా ప్రభుత్వం జీవో జారీచేసింది. 
 
పైగా, ఆన్‌లైన్ టిక్కెట్ విక్రయాలు ప్రారంభమైతే థియేటర్ వద్ద భౌతికంగా సినిమా టిక్కెట్లను విక్రయించరు. ఈ మేరకు ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ టిక్కెట్లను విక్రయించనుంది. 
 
ఇకపై రాష్ట్రంలో ఏ థియేటర్‌‍లోనూ సినిమా చూడాలన్నా ఇదే పోర్టల్‌ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయాలి. బుక్‌మై షో యాప్ వంటి ఇతర పోర్టల్స్‌ ద్వారా కొనుగోలు చేసినా ప్రభుత్వం 2 శాతం కమిషన్ చెల్లించాల్సివుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

Rajamouli : బాహుబలి ది ఎపిక్ తో సరికొత్త ఫార్మెట్ లో రాజమౌళి మార్కెటింగ్ సక్సెస్

Rashmika : రష్మిక మందన్న ఫిల్మ్ మైసా కి స్టార్ కంపోజర్ జేక్స్ బిజోయ్ మ్యూజిక్

OG Trend: ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ ఓజీతో నయా ప్లాట్‌ఫాం గ్రాండ్ ఎంట్రీ..

Rahul Sankrityan: వీడీ 14 లో విజయ్ దేవరకొండ విశ్వరూపం చూస్తారు - రాహుల్ సంకృత్యన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments