Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగరేణి ప్రైవేటుపరానికి కేంద్రం కుట్ర : బాల్క సుమన్

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (14:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేసినట్టే సింగరేణి బొగ్గుగనులపై కూడా కూడా కేంద్రం కుట్ర చేస్తుందని తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్కసుమన్ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, సింగరేణి కార్మికులు సమ్మెకు దిగితే సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. 
 
విశాఖ ఉక్కు కర్మాగారానికి గనులు కేటాయించాలని పదేపదే విన్నవించుకుంటున్నప్పటికీ కర్మాగారాన్ని నష్టాలు వచ్చేలా చేసి అమ్మే కుట్ర చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇపుడు విశాఖ ఉక్క ఫ్యాక్టరీ లాగానే సింగరేణిని కూడా ప్రైవేట్ పరం చేయాలని కుట్ర జరుగుతోందని ఆయన మండిపడ్డారు. 
 
సింగరేణి బొగ్గు గనుల విషయంలో కేంద్రం వైఖరి మార్చుకోకపోతే ఢిల్లీలో ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇదే అంశంపై కేంద్రానికి సీఎం లేఖ రాశారనీ అయినా కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. గుజరాత్‌లో గనులు అక్కడి ప్రభుత్వానికి అప్పగించి, తెలంగాణాకు సింగరేణి గనులు ఎందుకు ఇవ్వరంటూ ఆయన నిలదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments