Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (22:06 IST)
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బుధవారం రాజేంద్రనగర్‌లోని ఎన్ఐఆర్‌డీకి సదస్సుకు గవర్నర్ హాజరు అయిన సందర్భంగా ఈ పరిణామం జరిగింది. యూనిసెఫ్ ఆధ్వర్యంలో  శానిటేషన్, హైజీన్ కాంక్లేవ్ సదస్సులో ఆమె ప్రసంగించారు. 
 
అయితే గవర్నర్‌కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తాళం ఉంచి, తలుపులు మూసి బయటకు సిబ్బంది రావడంతో వాహనానికి ఆటోమెటిక్ లాక్ పడింది. ఈ కారణంగా కారు తలుపులు తీయడానికి రాలేదు. దీంతో డోర్ తీసేందుకు భద్రతా సిబ్బంది తంటాలు పడాల్సి వచ్చింది. సిబ్బంది వ్యవహరించిన తీరుపై గవర్నర్ భద్రతా సిబ్బంది మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments