Webdunia - Bharat's app for daily news and videos

Install App

గో ఆధారిత నైవేద్యం 100 రోజులు పూర్తి

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (15:31 IST)
హైద‌రాబాదులోని హిమాయత్ నగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో నారాయణుడికి గో ఆధారిత నైవేద్యం స‌మ‌ర్పిస్తున్నారు. ఇలా నైవేద్యం స‌మ‌ర్పించి 100 రోజులు పూర్త‌యిన సంద‌ర్భంగా నారాయ‌ణుడికి నూటొక్క నారికేళ సమర్పణ చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో యుగ తులసి ఛైర్మన్, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు కె శివ కుమార్‌తో పాటు దైవజ్ఞ శర్మ, సినీ నటి రోజారమణి, బాలకృష్ణ, చంద్రస్వామి, జగిని రమేష్, జగిని శ్రీను,హనుమాన్ కీసరి, భీమిరెడ్డి సురేందర్, మంజులా రెడ్డి, శివశంకర్, రాజ గోపాల్ నాయుడు, రవి,శంకర్ పురోహిత్,ఆది వేణు, సంపత్, గోవింద మాల,శంఖు శ్రీను,లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

స్వామివారికి గో ఆధారిత నైవేద్యం నిరంత‌రం కొన‌సాగిస్తామ‌ని భ‌క్త బృందం తెలిపింది. దీని వ‌ల్ల ఆల‌యానికి ఎంతో విశిష్ఠ‌త చేకూరుతుంద‌ని టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు కె శివ కుమార్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments