గో ఆధారిత నైవేద్యం 100 రోజులు పూర్తి

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (15:31 IST)
హైద‌రాబాదులోని హిమాయత్ నగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో నారాయణుడికి గో ఆధారిత నైవేద్యం స‌మ‌ర్పిస్తున్నారు. ఇలా నైవేద్యం స‌మ‌ర్పించి 100 రోజులు పూర్త‌యిన సంద‌ర్భంగా నారాయ‌ణుడికి నూటొక్క నారికేళ సమర్పణ చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో యుగ తులసి ఛైర్మన్, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు కె శివ కుమార్‌తో పాటు దైవజ్ఞ శర్మ, సినీ నటి రోజారమణి, బాలకృష్ణ, చంద్రస్వామి, జగిని రమేష్, జగిని శ్రీను,హనుమాన్ కీసరి, భీమిరెడ్డి సురేందర్, మంజులా రెడ్డి, శివశంకర్, రాజ గోపాల్ నాయుడు, రవి,శంకర్ పురోహిత్,ఆది వేణు, సంపత్, గోవింద మాల,శంఖు శ్రీను,లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

స్వామివారికి గో ఆధారిత నైవేద్యం నిరంత‌రం కొన‌సాగిస్తామ‌ని భ‌క్త బృందం తెలిపింది. దీని వ‌ల్ల ఆల‌యానికి ఎంతో విశిష్ఠ‌త చేకూరుతుంద‌ని టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు కె శివ కుమార్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments