Webdunia - Bharat's app for daily news and videos

Install App

గో ఆధారిత నైవేద్యం 100 రోజులు పూర్తి

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (15:31 IST)
హైద‌రాబాదులోని హిమాయత్ నగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో నారాయణుడికి గో ఆధారిత నైవేద్యం స‌మ‌ర్పిస్తున్నారు. ఇలా నైవేద్యం స‌మ‌ర్పించి 100 రోజులు పూర్త‌యిన సంద‌ర్భంగా నారాయ‌ణుడికి నూటొక్క నారికేళ సమర్పణ చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో యుగ తులసి ఛైర్మన్, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు కె శివ కుమార్‌తో పాటు దైవజ్ఞ శర్మ, సినీ నటి రోజారమణి, బాలకృష్ణ, చంద్రస్వామి, జగిని రమేష్, జగిని శ్రీను,హనుమాన్ కీసరి, భీమిరెడ్డి సురేందర్, మంజులా రెడ్డి, శివశంకర్, రాజ గోపాల్ నాయుడు, రవి,శంకర్ పురోహిత్,ఆది వేణు, సంపత్, గోవింద మాల,శంఖు శ్రీను,లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

స్వామివారికి గో ఆధారిత నైవేద్యం నిరంత‌రం కొన‌సాగిస్తామ‌ని భ‌క్త బృందం తెలిపింది. దీని వ‌ల్ల ఆల‌యానికి ఎంతో విశిష్ఠ‌త చేకూరుతుంద‌ని టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు కె శివ కుమార్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments