Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యాపేట - మేడ్చల్ జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు... నలుగురు దుర్మరణం

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (07:55 IST)
తెలంగాణా రాష్ట్రంలోని సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో జాతరకు వెళుతుండగా ఇద్దరు, మద్యంమత్తులో కారు నడిపి మరో ఇద్దరు అశువులు బాశారు. బుధవారం జరిగిన ఈ రెండు రోడ్డు ప్రమాద వార్తల వివరాలను పరిశీలిస్తే, 
 
సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలం, తొగర్రాయి వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, దవాఖానకు తరలించారు. వీరంతా మేళ్ళ చెరువు జాతరకు వెళుతుండగా అతి వేగం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. 
 
అలాగే, మేడ్చల్ జిల్లా కొంపల్లి వద్ద కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా మరో ఏడుగురు గాయప్డడారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుందని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments