Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాజ్‌హమల్ వద్ద చక్కర్లు కొట్టిన విమానం... నివేదిక కోరిన ఆర్కియాలజీ విభాగం

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (07:36 IST)
ప్రముఖ పర్యాటక ప్రదేశం, ప్రేమమందిరమైన ఆగ్రాలోని తాజ్‌మహల్ వద్ద ఓ విమానం చక్కర్లు కొట్టడం ఇపుడు కలకలం రేపింది. నో ఫ్లైయింగ్ జోన్‌గా ఉన్న ప్రాంతంలో విమానం తిరగడాన్ని పురావస్తు శాఖ తీవ్రంగా పరిగణించింది. దీంతో సీఐఎస్ఎఫ్ విభాగాన్ని ఆర్కియాలజీ అధికారులు నివేదిక కోరారు. 
 
ప్రస్తుతం తాజ్ మహల్‌ను నిర్మించిన షాజహాన్ చక్రర్తి ఉరుసు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో విమానం తాజ్‌మహల్‌కు అతి సమీపంలో రావడాన్ని పర్యాటకులు గమనించి ఆందోళన వ్యక్తం చేశారు.
 
నిజానికి ఆగ్రాలోని తాజ్‌మహల్ పరిసర ప్రాంతాల్లో విమానాన్లు, డ్రోన్లపై ఆంక్షలు విధించారు. ఇవి అమల్లో ఉన్న సమయంలో ఈ విమానం నో ఫ్లైయింగ్ జోన్‌లోకి ఎలా వచ్చిందని ఆర్కియాలజీ విభాగం అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌ను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments