Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాజ్‌హమల్ వద్ద చక్కర్లు కొట్టిన విమానం... నివేదిక కోరిన ఆర్కియాలజీ విభాగం

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (07:36 IST)
ప్రముఖ పర్యాటక ప్రదేశం, ప్రేమమందిరమైన ఆగ్రాలోని తాజ్‌మహల్ వద్ద ఓ విమానం చక్కర్లు కొట్టడం ఇపుడు కలకలం రేపింది. నో ఫ్లైయింగ్ జోన్‌గా ఉన్న ప్రాంతంలో విమానం తిరగడాన్ని పురావస్తు శాఖ తీవ్రంగా పరిగణించింది. దీంతో సీఐఎస్ఎఫ్ విభాగాన్ని ఆర్కియాలజీ అధికారులు నివేదిక కోరారు. 
 
ప్రస్తుతం తాజ్ మహల్‌ను నిర్మించిన షాజహాన్ చక్రర్తి ఉరుసు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో విమానం తాజ్‌మహల్‌కు అతి సమీపంలో రావడాన్ని పర్యాటకులు గమనించి ఆందోళన వ్యక్తం చేశారు.
 
నిజానికి ఆగ్రాలోని తాజ్‌మహల్ పరిసర ప్రాంతాల్లో విమానాన్లు, డ్రోన్లపై ఆంక్షలు విధించారు. ఇవి అమల్లో ఉన్న సమయంలో ఈ విమానం నో ఫ్లైయింగ్ జోన్‌లోకి ఎలా వచ్చిందని ఆర్కియాలజీ విభాగం అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌ను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక కోరింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments