Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాజ్‌హమల్ వద్ద చక్కర్లు కొట్టిన విమానం... నివేదిక కోరిన ఆర్కియాలజీ విభాగం

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (07:36 IST)
ప్రముఖ పర్యాటక ప్రదేశం, ప్రేమమందిరమైన ఆగ్రాలోని తాజ్‌మహల్ వద్ద ఓ విమానం చక్కర్లు కొట్టడం ఇపుడు కలకలం రేపింది. నో ఫ్లైయింగ్ జోన్‌గా ఉన్న ప్రాంతంలో విమానం తిరగడాన్ని పురావస్తు శాఖ తీవ్రంగా పరిగణించింది. దీంతో సీఐఎస్ఎఫ్ విభాగాన్ని ఆర్కియాలజీ అధికారులు నివేదిక కోరారు. 
 
ప్రస్తుతం తాజ్ మహల్‌ను నిర్మించిన షాజహాన్ చక్రర్తి ఉరుసు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో విమానం తాజ్‌మహల్‌కు అతి సమీపంలో రావడాన్ని పర్యాటకులు గమనించి ఆందోళన వ్యక్తం చేశారు.
 
నిజానికి ఆగ్రాలోని తాజ్‌మహల్ పరిసర ప్రాంతాల్లో విమానాన్లు, డ్రోన్లపై ఆంక్షలు విధించారు. ఇవి అమల్లో ఉన్న సమయంలో ఈ విమానం నో ఫ్లైయింగ్ జోన్‌లోకి ఎలా వచ్చిందని ఆర్కియాలజీ విభాగం అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌ను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments