Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాజ్‌హమల్ వద్ద చక్కర్లు కొట్టిన విమానం... నివేదిక కోరిన ఆర్కియాలజీ విభాగం

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (07:36 IST)
ప్రముఖ పర్యాటక ప్రదేశం, ప్రేమమందిరమైన ఆగ్రాలోని తాజ్‌మహల్ వద్ద ఓ విమానం చక్కర్లు కొట్టడం ఇపుడు కలకలం రేపింది. నో ఫ్లైయింగ్ జోన్‌గా ఉన్న ప్రాంతంలో విమానం తిరగడాన్ని పురావస్తు శాఖ తీవ్రంగా పరిగణించింది. దీంతో సీఐఎస్ఎఫ్ విభాగాన్ని ఆర్కియాలజీ అధికారులు నివేదిక కోరారు. 
 
ప్రస్తుతం తాజ్ మహల్‌ను నిర్మించిన షాజహాన్ చక్రర్తి ఉరుసు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో విమానం తాజ్‌మహల్‌కు అతి సమీపంలో రావడాన్ని పర్యాటకులు గమనించి ఆందోళన వ్యక్తం చేశారు.
 
నిజానికి ఆగ్రాలోని తాజ్‌మహల్ పరిసర ప్రాంతాల్లో విమానాన్లు, డ్రోన్లపై ఆంక్షలు విధించారు. ఇవి అమల్లో ఉన్న సమయంలో ఈ విమానం నో ఫ్లైయింగ్ జోన్‌లోకి ఎలా వచ్చిందని ఆర్కియాలజీ విభాగం అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌ను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments