Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్నిప్రమాదం.. నిద్రలోనే ఐదుగురు సజీవదహనం

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2022 (08:34 IST)
మంచిర్యాలలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. 
 
వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా, మందమర్రి మండలం, వెంకటాపూర్‌కు చెందిన శివయ్య, ఆయన భార్య ఇద్దరు కుమార్తెలు ఈ ఘటనలో మృతి చెందారు. 
 
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. కానీ ఐదుగురు ప్రాణాలు మాత్రం అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments