Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్నిప్రమాదం.. నిద్రలోనే ఐదుగురు సజీవదహనం

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2022 (08:34 IST)
మంచిర్యాలలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. 
 
వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా, మందమర్రి మండలం, వెంకటాపూర్‌కు చెందిన శివయ్య, ఆయన భార్య ఇద్దరు కుమార్తెలు ఈ ఘటనలో మృతి చెందారు. 
 
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. కానీ ఐదుగురు ప్రాణాలు మాత్రం అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments